దాశరథి కృష్ణమాచార్య
Wikiquote నుండి
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న గ్రామంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనను తన రచనల ద్వారా వెలిబుచ్చిన మహాకవి. 1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.
దాశరథి యొక్క ముఖ్య కొటేషన్లు [మార్చు]
- నా తెలంగాణ కోటి రతనాల వీణ.
- ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని. - మా నిజాము రాజు జన్మజన్మల బూజు
- నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా - నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న - రజాకార్ల ఈ రాజ్యం ప్రజావళికి యమకూపం, మతదురహంకారానికి ఇదే నగ్న నిజరూపం[1]
- ముసలి నక్కకు రాజరికంబు దక్కునే[2]
మూలాలు [మార్చు]
- ↑ ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పేజీ 67
- ↑ (నిజాం నవాబును విమర్శించుతూ చేసిన వ్యాఖ్య)స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరీనాథ్, 1994 ప్రచురణ, పేజీ 58