రామానుజుడు

వికీవ్యాఖ్య నుండి
ఇష్టదైవాన్ని కొలవడమే మోక్షసాధనం--రామానుజాచార్య

ప్రముఖ భారతీయ తర్క సింద్ధాంతవేత్త అయిన రామానుజుడు విశిష్టాద్వైత భక్తి సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఇతను 1017 లో జన్మించి సుమారు 120 సంవత్సరాలు జీవించి 1137లో మరణించాడు.


రామానుజుని ముఖ్య ప్రవచనాలు:

  • ఇష్టదైవాన్ని కొలవడమే మోక్షసాధనం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.