వీరేంద్ర సెహ్వాగ్

వికీవ్యాఖ్య నుండి
సచిన్‌లో నేను సగం కూడా కాను - సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. అక్టోబర్ 20, 1978న జన్మించాడు. వీరూ అని ముద్దుగా పిల్వబడే ఇతను 1999 నుంచి వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిద్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్‌మెన్ , బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (309) సాధించిన బ్యాట్స్‌మెన్ గానే కాడు, బారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు.


వీరేంద్ర సెహ్వాన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]

  • కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది.
  • సచిన్‌లో నేను సగం కూడా కాను. [1]
  • లక్ష్మణ్ ను ప్రశంసించడానికి మాటలు సరిపోవు[2]
  • భోజనం బాగుంటే ట్రిపుల్ కొడతా-- వీరేంద్ర సెహ్వాగ్ [3]

మూలాలు[మార్చు]

  1. ఇదివరకు సచిన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనవరి 21, 2009న చేసిన వ్యాఖ్య.
  2. లక్ష్మణ్ రిటైర్మెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్య
  3. ఈనాడు దినపత్రిక తేది 04-12-2012
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.