శ్రీకృష్ణదేవరాయలు

వికీవ్యాఖ్య నుండి
దేశభాషలందు తెలుగు లెస్స--శ్రీకృష్ణదేవరాయలు


విజయనగర సామ్రాజ్యమును పాలించిన చక్రవర్తులలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యాడు. ఇతడు తుళువ వంశానికి చెందినవాడు. 1529లో మరణించాడు.


శ్రీకృష్ణదేవరాయలు యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • దేశభాషలందు తెలుగు లెస్స.

ఇవి కూడా చూడండి[మార్చు]