సర్వేపల్లి రాధాకృష్ణన్

వికీవ్యాఖ్య నుండి
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1949)
సహనమే సంస్కృతి--రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) సెప్టెంబర్ 5, 1888న జన్మించాడు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న మరణించాడు.

సర్వేపల్లి వ్యాఖ్యలు[మార్చు]

  • మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
  • ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
  • ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.
  • శాంతిరాయభారం బలహీనత కాదు-మారణ హోమం రాజనీతి కాదు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.