కోమురం భీం (1901–1940) ఆదివాసీ ఉద్యమ నాయకుడు, ‘జల జంగల్ జమీన్’ నినాదాన్ని ఇచ్చిన నాయకుడు. నిజాం వ్యతిరేకంగా అరణ్య యుద్ధానికి నాయకత్వం వహించారు.