దాశరథి గారు (1925–1987) తెలంగాణ ప్రజా జీవనాన్ని శబ్దాలలో వెలికి తెచ్చిన కవి. "తెలంగాణ కవి చక్రవర్తి"గా ఖ్యాతి పొందారు.