భీమ్సేన్ జోషి
స్వరూపం

భీమ్సేన్ గురురాజ్ జోషి (ఫిబ్రవరి 4, 1922 - జనవరి 24, 2011) కిరాణా ఘరానాకు చెందినవాడు. 'ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడతాడు.
వ్యాఖ్యలు
[మార్చు]గురువు నుంచి నేర్చుకున్న దానికి శిష్యుడు తన స్వీయ ప్రతిభతో కొత్తగా జోడించగలగాలి. లేకుంటే ఆ వ్యక్తి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు . అనుకరణలో కొట్టుకుపోయేవారు మంచి శిష్యులు కాలేరు. [1]
మూలాలు
[మార్చు][[వర్గం:సంగీత విద్వాంసులు}}
- ↑ ఈనాడు. 2025-04-25
