శివకుమార స్వామీజీ
స్వరూపం

శివకుమార స్వామీజీ కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న శ్రీసిద్ధగంగ మఠానికి మఠాధిపతి. ఈయనే శ్రీసిద్దగంగ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు.
వ్యాఖ్యలు
[మార్చు]యువతరమే దేశ భవిష్యత్తు, వారు నైతిక విలువలతో, సామాజిక బాధ్యతతో మెలిగేలా పెంచాలి. ఇతరుల నమ్మకాలును, విలువలును గౌరవించినప్పుడే సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు సాధ్యమవుతాయి. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు.ఏప్రిల్ 1,2025
