Jump to content

శివకుమార స్వామీజీ

వికీవ్యాఖ్య నుండి
అబ్దుల్ కలామ్ తో శివకుమార స్వామిజి

శివకుమార స్వామీజీ కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న శ్రీసిద్ధగంగ మఠానికి మఠాధిపతి. ఈయనే శ్రీసిద్దగంగ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు.

వ్యాఖ్యలు

[మార్చు]

యువతరమే దేశ భవిష్యత్తు, వారు నైతిక విలువలతో, సామాజిక బాధ్యతతో మెలిగేలా పెంచాలి. ఇతరుల నమ్మకాలును, విలువలును గౌరవించినప్పుడే సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు సాధ్యమవుతాయి. [1]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు.ఏప్రిల్ 1,2025