కొణిజేటి రోశయ్య
Jump to navigation
Jump to search
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తమిళనాడు గవర్నరుగా పనిచేస్తున్నాడు.
కొణిజేటి రోశయ్య యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]
- గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య[1]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012