జవహార్ లాల్ నెహ్రూ
స్వరూపం
(జవహర్లాల్ నెహ్రూ నుండి మళ్ళించబడింది)

భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా పని చేసిన జవహార్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదులో జన్మించాడు. సుధీర్ఘకాలం పాటు దేశసేవలందించి 1964 మే 27న మరణించాడు.
జవహార్ లాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు
[మార్చు]- హిందీ - చీనీ భాయీ భాయీ.
- ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.
- ఆరామ్ హరామ్ హై.
- ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు.
- ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైన పాలనా విధానం మరొకటి లేదు
- బాలలే దేశ భవిష్యత్తు.
- చాలా జాగ్రత్తగా ఉండే విధానం—దాంట్లోనే అతిపెద్ద ప్రమాదం ఉంది.
- మన విజయాల పునాదులు, మన కష్టసాధ్యమైన ప్రయత్నాల్లో ఉంటాయి
- రాత్రి మధ్యమంత్రిక సమయంలో, ప్రపంచం నిద్రలో ఉండగా, భారతదేశం పునరుద్ధరించుకుంటుంది, జీవితంలోకి మెలకువగా లేచుకుంటోంది
- స్పుత్నిక్ను విజయవంతంగా ప్రయోగించినప్పుడల్లా, మన శాస్త్ర ప్రవాసులు స్ఫూర్తితో నిండిపోతారు
- స్వేచ్ఛ కలిగిన దేశం నిర్మించాలి అనుకుంటే, యువత ముందుకు రావాలి — అది కేవలం ఆశయంగా కాక, చర్యగా మారాలి[1]
- ↑ 1951లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రసంగం
