పాల్కురికి సోమనాథుడు

వికీవ్యాఖ్య నుండి

 అన్నా! నీ పలుకు జాను తెనుగు
నువ్వు రెండు పాదాల మీద
కైత్వాన్ని నిలవెట్టి దడిగట్టిన ఎనుగు

ఏక ఏవో రుద్రో అన్న
అనుభవ సారం నువ్వు

సర్వ స్వతంత్ర బసవ పురాణం నువ్వు
సరికొత్త చరిత్రకు తీనెలు దీసింది నువ్వు
చతుర్వేద సారాన్ని వస్త్రగాలం బట్టింది నువ్వు
మొట్ట మొదటి శతకానికి బంగారి ముద్దెర నువ్వు
ఉదాహరణానికే ఉదాహరణవు నువ్వు

తెలంగాణకు ధిక్కార స్వరాన్నిచింది నువ్వే!
పాల్కురికి నుంచి ఉరికురికి
తెలంగాణమంతట కైత్వాన్ని ప్రజలకు
పలారం బెట్టింది నువ్వే

------సూర్యుడు

పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. పాల్కురిక వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.

సోమనాథుడి వ్యాఖ్యలు[మార్చు]

  • గౌరీశు మీద దైవంబు లేడని తలయిచ్చి వడయుదును.
  • శివు మీద నొకడు గలడన్న, నాయరకాలెత్తి వాని నడుదల దన్నుదు.

సోమనాథుడిపై వ్యాఖ్యలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు[మార్చు]