సుష్మా స్వరాజ్
Jump to navigation
Jump to search
భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించింది. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.
సుష్మా స్వరాజ్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]
- అందమైన ముఖాన్ని చూసి యువత ఆకర్షితులు కారు.
- ఔర్ ఏక్ దక్కా, తెలంగాణ పక్కా.
సుష్మాస్వరాజ్ పై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మా స్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా?-- జి.కిషన్ రెడ్డి[1]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012