పిల్లలమర్రి పినవీరభద్రుడు

వికీవ్యాఖ్య నుండి

పిల్లలమర్రి పినవీరభద్రుడు ( 1480) విద్వత్కవి. సరస్వతీ కటాక్షాన్ని పొందిన మహాకవి. "వాణి నా రాణి' అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనో శతాబ్ధంలోని ఈ కవి "శృంగార శాకుంతలం" , "జైమినీ భారతం" అనే గ్రంధాలు రచించాడు.

వ్యాఖ్యలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.