Jump to content

బిర్సా ముండా

వికీవ్యాఖ్య నుండి
బిర్సా ముండా

బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా. [1]


వ్యాఖ్యలు[మార్చు]

  • అసలు మన ఆదివాసీ సంస్కృతిని మరువకూడదు.[2]
  • దేవనాగరి శిలాఫలకంలోని పదవ స్వరం! తెల్లని చర్మం గల ఆంగ్లేయులారా, మన దేశంలో మీకు ఏ వ్యాపారం ఉంది? ఛోటా నాగపూర్ శతాబ్దాలుగా మనది, మీరు దానిని మా నుండి తీసివేయలేరు, కాబట్టి మీ దేశానికి తిరిగి వెళ్ళడం మంచిది, లేకపోతే మృతదేహాల కుప్ప ఉంటుంది.
  • భూమి మనది, మనమే దాని రక్షకులం.
  • ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన, ఇది మన పూర్వీకుల మార్గం.
  • అసహజ శక్తులకు వ్యతిరేకంగా ఏకం కావాలి.


మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.