మహబూబ్ నగర్

వికీవ్యాఖ్య నుండి
భారత సంస్కృతీ భాగ్య నిధానమ్ము, ప్రాగైతిహాసిక ప్రాణభూమి--మహ్మద్ హుస్సేన్[1].

మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో ఒకటి. దక్షిణ తెలంగాణలో రాయలసీమ సరిహద్దుగా కలిగిన జిల్లా. పాలమూరు అని కూడా దీనికి పేరు. కరువు జిల్లాగా తెలుగు నేలలో సుపరిచతం. ఇక్కడ కవులకూ కొదువలేదు.

పాలమూరుపై వ్యాఖ్యలు[మార్చు]

వెనుకబడిన జిల్లా అని వెక్కిరింత...నిజమే మరి,
ప్రజాకంటకుడైన నిజాం తోక ముడిచేవరకు వెనుకబడిన జిల్లా
వైదుష్యంతో విర్రవీగే వారి వెర్రి కుదిర్చే వరకు వెనుకబడిన జిల్లా

--పల్లెర్ల రామ్మోహనరావు[5].

ఇవీ చూడండి[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.


మూలాలు[మార్చు]

  1. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి; (మహబూబ్ నగర్ జిల్లా ప్రశస్తి-మహ్మద్ హుస్సేన్), మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -3
  2. మా పాలమూరు, నవ్య జగత్తు, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట-9
  3. w:బందూకు సినిమాకు రాసిన 'పూసిన పున్నమి వెన్నెల మేన ' అను పాటలో...
  4. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి; (మహబూబ్ నగర్ జిల్లా ప్రశస్తి-మహ్మద్ హుస్సేన్), మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -3
  5. పాలమూరు కవిత,(మా పాలమూరు-పల్లెర్ల), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్,, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-54